రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | 1 died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Dec 11 2015 9:48 AM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది.

మైదుకూరు: వైఎస్సార్ జిల్లా  మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మైదుకూరు మండలం సోమయాజుల పల్లెకు చెందిన సీర్ల శివ(23) ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement