సభలో తప్పు చేయొద్దు, అవాస్తవాలు చెప్పొద్దు.. | AP CM YS Jagan Give Awareness To MLAs & MLCs In Training Classes | Sakshi
Sakshi News home page

సభలో తప్పు చేయొద్దు, అవాస్తవాలు చెప్పొద్దు..

Jul 3 2019 12:14 PM | Updated on Mar 21 2024 8:18 PM

 శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రారంభమయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement