టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచ్చుకున్న ఇంగ్లండ్‌

ఇక భారత్‌ తుది జట్టులో యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు చోటు దక్కింది. విజయ్‌ శంకర్‌ను తప్పించిన యాజమాన్యం.. రిషభ్‌ పంత్‌కు అవకాశం కల్పించింది. ఇది రిషభ్‌కు తొలి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌‌. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top