టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచ్చుకున్న ఇంగ్లండ్
ఇక భారత్ తుది జట్టులో యువ క్రికెటర్ రిషభ్ పంత్కు చోటు దక్కింది. విజయ్ శంకర్ను తప్పించిన యాజమాన్యం.. రిషభ్ పంత్కు అవకాశం కల్పించింది. ఇది రిషభ్కు తొలి వరల్డ్కప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు