రెండో వన్డేలో ఇంగ్లండ్ జయభేరి
ఈసారి ఇంగ్లండ్ వంతు. ముందు బ్యాటింగ్లో గర్జించింది. తర్వాత బౌలింగ్లో బెంబేలెత్తించింది. భారత్ జోరుకు బ్రేక్ వేసింది. చివరకు రెండో వన్డేలో ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. మూడు వన్డేల సిరీస్ను 1–1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు