నాడు వైఎస్‌ఆర్‌.. నేడు జగన్‌ | Sakshi
Sakshi News home page

నాడు వైఎస్‌ఆర్‌.. నేడు జగన్‌

Published Mon, Jul 30 2018 5:56 PM

కాపు రిజర్వేషన్లను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించట్లేదని, ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మాత్రమే జగన్‌ చెప్పారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య తెలిపారు. 

Advertisement
Advertisement