నారా లోకేష్‌ పప్పు అని మరోసారి రుజువైంది | YSRCP MLA RK Roja Criticised Nara Lokesh And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jun 28 2018 7:11 PM | Updated on Mar 21 2024 7:52 PM

ప్రతిష్టాత్మకమైన ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ నిజంగానే పప్పు అని మరోసారి రుజువైందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement