అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్‌సీపీ గెలవాలి : విజయమ్మ | YS Vijayamma Election Campaign At Markapuram | Sakshi
Sakshi News home page

అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్‌సీపీ గెలవాలి : విజయమ్మ

Mar 29 2019 8:53 PM | Updated on Mar 21 2024 10:59 AM

జగన్‌ అనుకుంటే సాధిస్తాడు.. ఇచ్చిన మాట తప్పడని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం మార్కాపురం ప్రచార సభలో పాల్గొన్న విజయమ్మ​ ప్రసంగిస్తూ.. జగన్‌ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను.. చంద్రబాబు మూలకు పడేశారని ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement