కొత్త న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్‌ | YS Jagan Mohan Reddy Face To Face With Lawyers At Kowthavaram | Sakshi
Sakshi News home page

కొత్త న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్‌

May 6 2018 5:35 PM | Updated on Mar 20 2024 1:48 PM

న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకుని న్యాయవాదిగా కొత్తగా పేరు నమోదు(ఎన్‌రోల్‌) చేసుకునే వారికి ప్రతి నెలా రూ.5 వేలు స్టైఫండ్‌ ఇస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement