పచ్చ కుట్ర..!

తెలుగుదేశం పార్టీ నాయకులు శవాలపై ఓట్లు ఏరుకునే నీచస్థాయికి దిగారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత కార్మికుడు గుండెపోటుతో మరణిస్తే దాన్ని హత్యగా చిత్రీకరించి వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు కుయుక్తులకు పాల్పడుతున్నారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top