కృష్ణపురం ఉల్లి ఎగుమతులకు అనుమతి కల్పించండి | Vijayasai Reddy On Krishnapuram Onion Export In Rajya Sabha | Sakshi
Sakshi News home page

కృష్ణపురం ఉల్లి ఎగుమతులకు అనుమతి కల్పించండి

Feb 4 2020 2:40 PM | Updated on Mar 22 2024 11:10 AM

కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో రైతు సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని తెలిపారు. తక్షణమే ఎగుమతికి అనుమతి ఇవ్వకపోతే ఉల్లి పాడయ్యే అవకాశం ఉందని.. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement