భూమిపూజ నిర్వహించిన సీఎం కేసీఆర్
రాష్ట్ర సచివాలయ కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శంకుస్థాపన చేశారు. సచివాలయం డీ–బ్లాక్ వెనుక భాగం లోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భూమి పూజ నిర్వహించారు. శృంగేరీ పీఠం వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు శుభసూచకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ కుడి చేతికి ఇమామ్ జామిన్ కట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు