‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’ | RK Roja Slams Chandrababu Naidu In AP Assembly | Sakshi
Sakshi News home page

‘అందుకే బాబు సభకు రాకుండా పారిపోయారు’

Jan 27 2020 4:44 PM | Updated on Mar 21 2024 7:59 PM

టీడీపీ అధ్యక్షుడు తన కుమారుడు లోకేశ్‌ పదవి పోతుందనే సరికి భయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 2004లో మండలి అవసరం లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్‌ పదవి కోసం కావాలంటున్నారని మండిపడ్డారు. ఇక్కడే ఆయన రెండు నాలుకల ధోరణి ప్రతి ఒక్కరికి అర్థమవుతోందన్నారు.  శాసనసభ ద్వారా చట్టాలు చేయడమే నిజమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement