నా బిడ్డ హత్య కేసును బాబు ప్రోద్బలంతోనే నీరుగార్చారు | People suffer in chandrababu reign | Sakshi
Sakshi News home page

నా బిడ్డ హత్య కేసును బాబు ప్రోద్బలంతోనే నీరుగార్చారు

May 9 2018 1:29 PM | Updated on Mar 20 2024 1:43 PM

 ‘మహిళోద్ధారణ చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉంది. 2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు నా బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తే అధికార బలంతో ఏ ఒక్క ఆధారం లేకుండా చేశారు. అయినా సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నాను’అని 2002లో మరణించిన సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినీదేవి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement