జగన్పై హత్యాయత్నం ఘటన కేసు రెండోరోజు విచారణ
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు విచారణ రెండోరోజు కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. శ్రీనివాస్తోపాటు రమాదేవి, రేవతీపతి, విజయదుర్గను అధికారులు విచారిస్తున్నారు. జనవరిలోనే ఎయిర్పోర్ట్లోకి కత్తి తీసుకొచ్చినట్టు గుర్తించారు. అప్పటినుంచి టీడీపీ నేత హర్షవర్ధన్ హోటల్లోనే కత్తి ఉంది. హత్యాయత్నం జరిగిన రోజు హోటల్ నుంచే నిందితుడు కత్తి తీసుకొచ్చాడని నిర్దారించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు