మీటూ: స్పందించిన ఎంజే అక్బర్ భార్య
‘మీటూ ఉద్యమం’లో భాగంగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో జర్నలిస్ట్గా స్థిరపడిన పల్లవి గొగోయ్.. ఎంజే అక్బర్ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు. అయితే పల్లవి గొగోయ్ చేసిన ఆరోపణలపై ఎంజే అక్బర్తో పాటు ఆయన భార్య మల్లికా అక్బర్ కూడా స్పందించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు