‘చంద్రబాబూ! ఇక విశ్రాంతి తీసుకోండి’ | Kapu Leader Mudragada Padmanabham Letter To Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ! ఇక విశ్రాంతి తీసుకోండి’

Jan 13 2020 4:38 PM | Updated on Mar 22 2024 10:50 AM

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. అందులో చంద్రబాబు తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేయించింది మీరు కాదా?.. బ్రిటీష్ వారి పాలనలో చేయని విధంగా మీ పాలన సాగిందన్న సంగతి గుర్తు లేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement