అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తన పాటకు డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తెలిపాడు. ట్రంప్ ఆయన సతీమణి మెలానియా సహా ఆయన సలహాదార్లు ఇవాంకా ట్రంప్, జారేద్ కుష్నర్తో కలిసి భారత్లో రెండురోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లోని ఆహ్మదాబాద్కు చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే
అప్పుడు ట్రంప్ డ్యాన్స్ చేయాలి: సింగర్
Feb 22 2020 2:02 PM | Updated on Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement