టాయిలెట్‌లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది.. | Jamia Student Lost Eye Sight In Police Lathi Charge | Sakshi
Sakshi News home page

టాయిలెట్‌లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..

Dec 18 2019 3:30 PM | Updated on Mar 20 2024 5:39 PM

 పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశమంతా అట్టుడుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీ కారణంగా మాస్టర్‌ ఆఫ్‌ లా (ఎల్‌ఎల్‌ఎమ్‌) విద్యార్థి మిన్‌హాజుద్దీన్‌ తన చూపు కొల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే  డిసెంబరు 15న ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసులు ఆయుధాలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement