స్టోరీ రాస్తావా..! అంటూ రిపోర్టర్‌పై దాడి | India Today Reporter Thrashed For Busting Illegal Slaughterhouse In Karnataka | Sakshi
Sakshi News home page

స్టోరీ రాస్తావా..! అంటూ రిపోర్టర్‌పై దాడి

Aug 10 2018 9:48 AM | Updated on Mar 22 2024 11:19 AM

అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాన్ని వెలుగులోకి తెచ్చిన ఓ జర్నలిస్టుపై కర్ణాటకలో దాడి జరిగింది. పోలీసుల ఎదుటే ఈ దాడి జరగడం గమనార్హం. సరైన బలగం లేనందున కబేళం లోనికి వెళ్లలేమని హెచ్చరించిన పోలీసులు పశువుల అక్రమ రవాణా మాఫియాకు ఉప్పదించి వారిని కాపాడేందుకు ప్రయత్నించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రాంనగర్‌ జిల్లాలోని కుడూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల కొడిపాల్యా గ్రామంలో అక్రమ కబేళం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఓ జంతు ప్రేమికురాలు పోలీసులకు సమాచారమిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement