పార్లమెంట్‌ ప్రసంగంలో పచ్చి బూతులు..

అది ఘనా పార్లమెంట్‌ హౌజ్‌. ఎంపీ ‘జాన్‌ ఫ్రిమ్‌పొంగ్‌ ఓసెయి’ తన సీటులోంచి నిల్చుని నియోజకవర్గంలోని సమస్యల ప్రస్తావన మొదలుపెట్టారు. దశాబ్దాలుగా విద్యుత్‌ కొరత ఎదుర్కుంటున్న గ్రామాల దుస్థితిని వివరించే యత్నం చేశారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల పేర్లను ఆయన చదివి వినిపిస్తుండగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. అందుకు వాటి అర్థాలంతా పచ్చి బూతులు కావటమే. ప్రసంగం కొనసాగుతున్నంత టివీ(అకన్‌ కాసా) భాషలో ఆయన తన ప్రసంగం కొనసాగించగా.. ఆంగ్లంలో వాటి అర్థాలు చాలా దారుణమైనవి. దీంతో ఆయన ప్రసంగం సాగినంత సేపు స్పీకర్‌తోపాటు, మహిళ ఎంపీలు, అంతా తలదించుకుని విరగబడి నవ్వారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top