ఐదు పూరిళ్లు దగ్ధం | Five Huts engulfed in Srikakulam | Sakshi
Sakshi News home page

Dec 3 2017 9:16 AM | Updated on Mar 22 2024 11:22 AM

జిల్లాలోని కవిటి మండలం మాణిక్యపురంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో పది లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. ఫైరింజన్లు ప్రమాద ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. గ్రామస్థులు అందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement