నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి | 8 Suspected To Be Dead After Tractor Falls Off From Bridge | Sakshi
Sakshi News home page

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Apr 6 2018 8:24 AM | Updated on Apr 3 2019 8:03 PM

జిల్లాలోని పీఏపల్లి మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే వ్యవసాయ పనులకు కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్‌ అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement