చెలరేగిన రోహిత్: ఆసీస్ కు భారీ లక్ష్యం | team india set target of 310 runs for australia | Sakshi
Sakshi News home page

Jan 12 2016 1:19 PM | Updated on Mar 21 2024 9:48 AM

ఆస్ట్రేలియాతో ఇక్కడ మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 310 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆసీస్ బౌలింగ్ కు పరీక్షగా నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో సహకరించారు

Advertisement
 
Advertisement
Advertisement