వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభం | YS Sharmila Paramarsha Yatra starts | Sakshi
Sakshi News home page

Jun 9 2015 12:34 PM | Updated on Mar 21 2024 6:38 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర మంగళవారం ప్రారంభమైంది.

Advertisement
 
Advertisement
Advertisement