మాజీమంత్రి పవన్‌కుమార్ బన్సల్‌కు ఊరట | | Sakshi
Sakshi News home page

Jul 2 2013 8:00 PM | Updated on Mar 21 2024 9:14 AM

మాజీ రైల్వేమంత్రి పవన్‌కుమార్ బన్సల్‌కు ఊరట లభించింది. రైల్‌గేట్ కుంభకోణంలో ఇరుక్కున్న బన్సల్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కుంభకోణం సంబంధించి విచారణ ఆరంభించిన సీబీఐ చార్జీషీట్‌లో బన్సల్ పేరును నమోదు చేయలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement