రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం | Telangana PCC to fight for Farmers | Sakshi
Sakshi News home page

Oct 2 2016 8:25 PM | Updated on Mar 21 2024 9:01 PM

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్య నేతలు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement