తన జోలికి వస్తే టీడీపీ నాయకుల బండారం బయటపెడతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ను పంపించానని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Jul 21 2015 5:07 PM | Updated on Mar 21 2024 8:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement