మరణదండనే సరి.. | SC upholds death sentence to convicts | Sakshi
Sakshi News home page

May 6 2017 7:20 AM | Updated on Mar 22 2024 11:07 AM

యావద్భారతావనిని ఆగ్రహావేశాలకు గురిచేసిన అత్యంత జుగుప్సాకరమైన నిర్భయకేసులో హంతకులకు శుక్రవారం సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement