'పాకీస్థానీలనూ ఇండియన్ ఆర్మీ కాపాడింది' | PM Narendra Modi inaugurates war memorial in Bhopal | Sakshi
Sakshi News home page

Oct 14 2016 6:56 PM | Updated on Mar 20 2024 1:57 PM

సైన్యం మాట్లాడదు కానీ ప్రరాక్రమం చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే సైనికులంటే కేవలం పరాక్రమానికే కాదు మానవత్వానికి కూడా ప్రతీకలని ఉద్ఘాటించారు. సైనికుల త్యాగాల వల్లే పౌరులు సుఖంగా జీవించగలుగుతున్నరని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement