గోదావరి పుష్కర ఘోరానికి ఏడాది | One year for Godavari tragedy | Sakshi
Sakshi News home page

Jul 14 2016 6:27 AM | Updated on Mar 22 2024 11:19 AM

2015 జూలై 14.. గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. నాటి ఘోరానికి గురువారంతో ఏడాది పూర్తవుతోంది. ఇటు గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement