కార్పొరేటర్‌కు ఎంపీ పరామర్శ | mp visit corporator | Sakshi
Sakshi News home page

Feb 27 2017 7:40 PM | Updated on Mar 22 2024 11:05 AM

టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ పాక సురేశ్‌ను మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం పరామర్శించారు. పాక సురేశ్‌కు ప్రాణ హాని ఉందని వారం కింద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అవినాష్ఱరెడ్డి అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement