నేటి నుంచి 3 రోజులు తీవ్ర ఎండలు | India Meteorological Department warning on severe sun effects | Sakshi
Sakshi News home page

Apr 9 2017 2:45 PM | Updated on Mar 22 2024 11:23 AM

రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుని ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తాజాగా శనివారం రాత్రి హెచ్చరికలు చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement