మరో రోజులో కృష్ణా పుష్కర పండుగ ముగియనున్న వేళ నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఘాట్లు కిట కిటలాడాయి. పదకొండో రోజైన సోమవారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా 11.5 లక్షల మంది, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 21 లక్షల మంది భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారు.
Aug 23 2016 6:59 AM | Updated on Mar 21 2024 8:52 PM
మరో రోజులో కృష్ణా పుష్కర పండుగ ముగియనున్న వేళ నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఘాట్లు కిట కిటలాడాయి. పదకొండో రోజైన సోమవారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా 11.5 లక్షల మంది, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 21 లక్షల మంది భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారు.