పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఘటనను మరువకముందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫైనార్ట్స్లో మాస్టర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న నెల్లి ప్రవీణ్(27) హస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Sep 18 2016 10:01 AM | Updated on Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement