వెయ్యేళ్ల విగ్రహం తునాతునకలు | Chhattisgarh: Maoists destroy 1000-year old Ganesha statue in Bastar | Sakshi
Sakshi News home page

Jan 29 2017 8:30 AM | Updated on Mar 21 2024 6:45 PM

ఛత్తీస్ గఢ్‌ లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని ధోల్ కాల్ కొండపై ఉన్న అత్యంత పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిమను తునాతునకలు చేశారు. ఇది మావోయిస్టుల పనే పోలీసులు పేర్కొన్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు ఇక్కడకు వస్తుండడంతో తమ ఉనికికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని పోలీసులు అంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement