’ఉద్దేశపూర్వకంగానే టాస్క్‌ఫోర్స్‌ నిర్వీర్యం’ | bhumana karunakar reddy takes on chandrababu naidu over red sandalwood smuggling auction | Sakshi
Sakshi News home page

Dec 30 2016 2:35 PM | Updated on Mar 22 2024 11:05 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధానికి వేసిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను నిర్వీర్యం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం కాపాడతామని, దాని వేలం ద్వారా వచ్చే డబ్బుతో రుణమాఫీ చేస్తామని చెప్పారని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement