'వైఎస్ఆర్ గొప్ప ప్రజా నాయకడు' | batti vikramaarka unveiled YSR Statue at Panjagutta Circle | Sakshi
Sakshi News home page

Sep 2 2016 11:21 AM | Updated on Mar 22 2024 11:19 AM

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజా నాయకుడు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. శుక్రవారం గాంధీభవన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్దంతి జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement