ఏపీలో దుష్టపాలన నడుస్తోంది: అంబటి | bad governance in andhra pradesh, says ambati rambabu | Sakshi
Sakshi News home page

Mar 5 2017 7:22 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఆంధ్రప్రదేశ్‌ లో దుష్టపాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయనను సమర్థించిన సీఎం చంద్రబాబు అన్నం తింటున్నారా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement