నిరాహార దీక్ష విరమించిన ప్రసాదరాజు | ambati rambabu fires on ap govt over the tundurru issue | Sakshi
Sakshi News home page

Apr 8 2017 5:27 PM | Updated on Mar 21 2024 7:44 PM

తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో వైఎస్‌ఆర్‌ సీపీ నరసాపురం నియోజకవర్గ నమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. పార్టీ నేతలు ఆళ్లనాని, అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement