సిరంజీ సైకోను పట్టిస్తే 50వేలు.. | accused of injection attacks will caught in soon, says sp bhaskar bhushan | Sakshi
Sakshi News home page

Aug 27 2015 7:32 PM | Updated on Mar 20 2024 1:06 PM

మహిళలపై ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో సమాచారం అందించిన వారికి రూ.50 వేల బహుమతి అందిస్తామని పశ్చిమ గోదావరి ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక బృందాలు, 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలపై ఇంజక్షన్ దాడులను సీరియస్గా తీసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement