ముత్యాల పందిరిలో మురిసిన సీతారాములు | - | Sakshi
Sakshi News home page

ముత్యాల పందిరిలో మురిసిన సీతారాములు

Mar 28 2026 7:08 AM | Updated on Mar 28 2026 7:08 AM

నేడు సాగర్‌కు బౌద్ధప్రతినిధుల రాక

నాగార్జునసాగర్‌ (హాలియా) : నాగార్జునసాగర్‌ తీరంలోని బుద్ధవనాన్ని శనివారం ఉదయం 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు సందర్శించనున్నారని బుద్ధవనం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ బృందంలో శ్రీలంక దేశ బౌద్ధమత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్‌సెనేవి, వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తిచ్‌నహత్‌తు, శ్రీలంక దేశపు ఉన్నతస్థాయి పీఠాధిపతి అగ్గరహేరాక సపమహాతేరో, సౌత్‌కోరియాగ్లోబల్‌ పీస్‌ అంబాసిడర్‌ మున్‌యోగ్‌ జోలతోపాటు పలుదేశాల బౌద్ధప్రతినిధులు ఉంటారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement