శ్రీనివాసాచారికి దసరా పురస్కారం | - | Sakshi
Sakshi News home page

శ్రీనివాసాచారికి దసరా పురస్కారం

Oct 4 2025 6:30 AM | Updated on Oct 4 2025 6:30 AM

శ్రీనివాసాచారికి దసరా పురస్కారం

శ్రీనివాసాచారికి దసరా పురస్కారం

రామగిరి(నల్లగొండ): విజయదశమి పర్వదినం సందర్భంగా విశ్వకర్మ ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం అందించే దసరా పురస్కారం – 2025కు నల్లగొండకు చెందిన తెలుగు అధ్యాపకుడు ఇడికోజు శ్రీనివాసాచారి ఎంపికయ్యారు. అక్టోబర్‌ 5న హైదరాబాద్‌లో జరిగే దసరా పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నారు. ఇడికోజు శ్రీనివాసాచారి తెలుగు భాష, జానపద అధ్యయనం, సాహిత్య సమీక్ష, సాంస్కృతిక పరిరక్షణకు ఆయన చేసిన కృషికిగాను ఆయనకు అవార్డు అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement