తల్లిదండ్రుల బాటలో.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల బాటలో..

Sep 26 2025 7:24 AM | Updated on Sep 26 2025 7:24 AM

తల్లిదండ్రుల బాటలో..

తల్లిదండ్రుల బాటలో..

తల్లిదండ్రుల బాటలో..

తిరుమలగిరి(తుంగతుర్తి): గ్రూప్‌–1 ఫలితాల్లో తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి వెంకటాద్రి కుమారుడు పత్తి సందీప్‌కుమార్‌ డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సందీప్‌కుమార్‌ 2020లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్‌–1 రాసి మొదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. సందీప్‌ తండ్రి వెంకటాద్రి అడ్డగూడూరులో గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌గా.. తల్లి లలిత వైద్యారోగ్య శాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement