దాటుకుంటూ.. | - | Sakshi
Sakshi News home page

దాటుకుంటూ..

Aug 5 2025 11:06 AM | Updated on Aug 5 2025 11:06 AM

  దాటుకుంటూ..

దాటుకుంటూ..

● కంపచెట్లు

మునుగోడు పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం ఉదయం ఆ

చెరువును పరిశీలించారు. చెరువు వద్దకు వెళ్లే క్రమంలో కట్టపై కంప చెట్లు అడ్డుగా ఉన్నా.. ఎమ్మెల్యే వాటిని చేతితో పక్కకు జరుపుతూ చెరువు పరిసరాలను

పరిశీలించారు. కబ్జాకు గురైన చెరువు భూమిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

– మునుగోడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement