ఉద్యాన పంటల్లో సస్యరక్షణ | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

Sep 17 2025 9:16 AM | Updated on Sep 17 2025 9:16 AM

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. 8లో u

● పాలకొల్లు పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, బస్టాండ్‌ సెంటర్‌, సలాదివారి తోట, బంగారువారి చెరువుగట్టు, బ్రాడీపేట తదితర చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. బస్టాండ్‌లో మోకాలులోతు నీటితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం పడడంతో రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. పెనుగొండ, గటాలదిబ్బ, సిద్ధాంతంలో జగనన్న కాలనీలు జలమయం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

● ఇరగవరం మండలంలో కత్తవపాడులోని ఎస్సీ కాలనీ, రేలంగిలోని ఇందిరానగర్‌లు జలమయమయ్యాయి. ఇరగరవరం మెయిన్‌రోడ్డులో డ్రెయినేజీ పనులు జరుగుతుండంతో ఇళ్ల ముందు వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇరగవరం గొంతేరు డ్రెయిన్‌లో గరిగమ్మలకాలువ, పేకేరులో నక్కల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి.

● తాడేపల్లిగూడెంలో తెల్లవారుజామునుంచి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా 62.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీని వల్ల పట్టణంలోని రహదారులు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ప్రాంతాల్లోని వరికోతలకు విఘాతం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement