వరంగల్
న్యూస్రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించాలి
7
● డీఈఓ రంగయ్యనాయుడు
నర్సంపేట రూరల్/గీసుకొండ: ప్రతీ సబ్జెక్టుపై వి ద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. న ర్సంపేట మండలంలోని పట్టణ గురుకుల పాఠశాల, గీసుకొండ మండలం ధర్మారం జెడ్పీహెచ్ ఎస్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాలను పరిశీలించారు. స బ్జెక్టుల ప్రాధాన్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇషాక్ అలీ, ఉపాధ్యాయులు ఉన్నారు.
వరంగల్
వరంగల్


