వరిచేను వెన్ను విరిగింది | - | Sakshi
Sakshi News home page

వరిచేను వెన్ను విరిగింది

Nov 4 2025 6:49 AM | Updated on Nov 4 2025 6:49 AM

వరిచేను వెన్ను విరిగింది

వరిచేను వెన్ను విరిగింది

మెరకముడిదాం మండలంలో మొత్తం 267 ఎకరాలు వరకు వరింపంట మోంథా తుఫాన్‌ ప్రభావంతో నీట మునిగింది..త్వరలో కోతలు అవుతాయని అనుకున్నాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదని సోమలింగాపురం గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు చెబుతున్నారు. ఎకరాకు సుమారు రూ. 20,000 నుంచి రూ.30,000 మదుపులు పెట్టి సాగు చేశాం. గింజ గట్టిపడి పంట చేతికి అందాల్సిన తరుణంలో పొలంలో నీరు చేరిపోయింది. చేను ఒరిగిపోయింది. ఇక గింజ నాణ్యత తగ్గిపోతుంది. తాలు గింజలు వస్తాయి.. రంగు మారిపోతుంది.. ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారో.. ప్రభుత్వం నుంచి అయితే సాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు.

– ఆబోతుల అప్పారావు, సోమలింగాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement