నేడు ఏపీ పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

Dec 15 2025 6:52 AM | Updated on Dec 15 2025 6:52 AM

నేడు ఏపీ పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

నేడు ఏపీ పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

8లో

మహరాణిపేట: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం, జెడ్పీ యూనిట్‌ ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగనున్నాయి. జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి డి. సీతారామరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. జెడ్పీ, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగాలలో పనిచేస్తున్న మినిస్టీరియల్‌ ఉద్యోగులందరూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రిటైర్డు ఎంపీడీవో యు. కుర్మారావు వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement