తుది దశకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

తుది దశకు ఏర్పాట్లు

Nov 13 2025 7:42 AM | Updated on Nov 13 2025 7:42 AM

తుది దశకు ఏర్పాట్లు

తుది దశకు ఏర్పాట్లు

సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం జర్మన్‌ హ్యాంగర్లతో 8 హాళ్లు నిర్మించారు. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సుమారు 3 వేల మంది హాజరవుతున్నట్లు భావిస్తున్నారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా 14వ తేదీన సదస్సును ప్రారంభించనున్నారు. అలాగే దీనికి రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఏయూ పరిసర ప్రాంతాలను నో డ్రోన్‌ జోన్‌గా ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌తో పాటు వీఐపీలు పర్యటించే, బస చేసే హోటళ్ల వద్ద బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement