దేవీ శరన్నవరాత్రులు | - | Sakshi
Sakshi News home page

దేవీ శరన్నవరాత్రులు

Sep 23 2025 11:17 AM | Updated on Sep 23 2025 11:17 AM

దేవీ

దేవీ శరన్నవరాత్రులు

తాండూరు రూరల్‌: ఐనెల్లిలో అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సోమవారం శైల పుత్రి రూపంలో దర్శనమిచ్చారు. వికారాబాద్‌ సమీపంలోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి దేవస్థానంలో ఆలయ ట్రస్టీ చైర్మన్‌ పద్మనాభం ధ్వజారోహనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు.

– అనంతగిరి

దేవీ శరన్నవరాత్రులు1
1/2

దేవీ శరన్నవరాత్రులు

దేవీ శరన్నవరాత్రులు2
2/2

దేవీ శరన్నవరాత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement